ఒకనాడు జమీందారుల కోటలో ఉండి జమిందరులకు మాత్రమే దేవతగా ఉండేది. స్వాతంత్య్రం తరువాత ఒక కుటుంబం ఆరాధనతో బైట పడినా అమ్మవారు గ్రామ దేవత అయింది. 2000 సంహత్సారం వరకు పాలకొండ గ్రామ దేవతగా, పాలకొండ వాసులతో సంబంధం ఉన్న వారికి దైవంగా ఉండేది. 2001 తర్వాత సంవత్సర, సంవత్సరమ్ అభివృద్ధి చెందుతూ ఉత్తరాంధ్రల దేవతగా, దేశ విదేశాలలో ఉన్నవారు ఆరాధ్య దేవత అభివృద్ధి చెందింది. దిన దిన అభివృద్ధికి కారణం భక్తుల కోరికలు తీరతమే అనేది నగ్న సత్యం. నాడు ఒక జమీందార్లకు మాత్రమే దేవత, నేడు రాష్ట్ర పండగా ప్రకటించాలనే డిమాండ్ వరకు పెరిగింది.
పాలకొండ నిన్నటి శ్రీకాకుళం జిల్లాలో నేడు మన్నెం జిల్లాలో మారుమూల గిరిజన ప్రాంతం. చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రకృతిలో గిరిజనులు ఆవాసం ఉండే ఈ ప్రాంతం చుట్టూ సంరక్షణలా తెల్ల కొండలుండటంతో పాలకొండ ప్రత్యేకం గా ఉంటుంది. ఇక్కడి దుర్గా దేవత ఆలయం చారిత్రికంగా హిందూఆరాధన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. నిత్యపూజ లతో పాటు దసరా నవరాత్రులలో తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా మతాలకు, కులాలకు దూరంగా ప్రతి సంవత్సరం వేడుకలజరుపుకోవటం విశేషం.
స్వాతంత్రానికి ముందు ...
ఈ ప్రాంతం బ్రిటిష్ పాలనలో జాతాపు తెగకు చెందిన జమీందార్ కుటుంబం ఈ ప్రాంతాన్ని పాలించినప్పుడు నాటి కోటలో పూజలందుకున్నదుర్గమ్మ నేడు జనవాహిని ముంగిటకోటదుర్గమ్మగా ప్రజలకు ఆశీస్సులందిస్తోంది. ఇది శ్రీకాకుళం జిల్లాలోనే ప్రాచీనమైనకొండ జమీందారీ సంస్థానం పాలకొండ. నాటి విజయ నగర రాజులకు లోబడియుండి యుద్ధ సమయములలో సేనలతో తోడ్పడు అందించడమే కాకుండా సాలీనా రూ62 వేలు కప్పము చెల్లించిన సంస్థానంగా పేరుంది. ఈ సంస్థానంలో 108 జిరాయితీ గ్రామాలు, 68 మొఖాసాగ్రామాలు, 49 అగ్రహారాలు ఉండటం గమనార్హం. పట్టుమని పదియేండ్లు ఏ పాలకుడు దీనినిపాలించలేదని చరిత్ర చెపుతున్న సత్యం.
మరిన్నివివరాలలోకి వెళితే...
This story is from the October 06, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 06, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
26.1.2025 నుంచి 1.2.2025 వరకు
(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)
సినిమా రివ్యూ
మలయాళ ఇండస్ట్రీలో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ ను అందుకున్న ప్రేమలో సినిమా హీరోయిన్ మమిత బైజు వంగుసగా సినిమాలను చేసుకుంటూ బిజీగా ఉంది.
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు పామాయిల్ భరోసా
భారత్ ఇటీవల నిర్వహించిన మెగా ఆయిల్ ప్లాంటేషన్ డ్రైవ్ 2024 అనేది, దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకుని, రైతుల ఆదాయాలను పెంచే దిశగా దేశ నిబద్ధతను ప్రతిఫలించే నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ %-% ఆయిల్ పామ్కి (ఎన్ఎంఈవో-ఓపీ) అనుగుణమైనదిగా ఉన్నది.
సలహా (సెటైర్)
\" వ్యంగ్య దేశపు ప్రధానికి పెద్ద చిక్కు వచ్చిపడింది. మరో ఏడాదిలో ఎన్నికలకు వెళ్ళ బోతోంది దేశం.
గాంధీ తాత చెట్టు
పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి నటిగా ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా 'గాంధీ తాత చెట్టు'.
అత్యంత పురాతన లగ్జరీ సింగిల్ మాల్టు, క్రేజీ కాక్ రేర్ మరియు దువా
మనం తినే ఆహార పదార్థాలు, డ్రింక్ లు ఆకర్షణీయంగా కనిపించేందుకు వాడే సింథటిక్ కలర్ రెడ్ డై 3పై అమెరికా నిషేధం విధించింది.
తినేటప్పుడు ఉప్పు డబ్బాను పక్కనే పెట్టుకుంటున్నారా?
ఎంత మంచి వంటకమైనా సరే.. ఉప్పు లేకుంటే రుచిగా ఉండదు. ఉప్పు, కారం సరిగ్గా ఉంటేనే దాని రుచి మరింత పెరిగి.. మన జిహ్వకూ రుచిస్తుంది.
కొబ్బరి బొబ్బట్లు
ఎలాంటి ఆహారాలు తిన్న అప్పుడప్పుడు స్వీటు తినాల్సిందే.
మడమ తిప్పని మహా నాయకుడు భారతరత్న కర్పూరి ఠాగూర్
దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి, చురుకైన పాత్ర పోషించి, మరణాంతరం 36 సంవత్సరాల తరువాత దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అందుకోవడం అనేది అత్యంత అరుదైన ఘనత. అలాంటి గొప్ప వ్యక్తుల్లో ఒకరే భారతరత్న కర్పూరి ఠాగూర్.
సూర్య- find the difference
find the difference