మోడి.కార్పోరేట్ల కాపలాదారు.. దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు..
Praja Jyothi|June 24, 2024
కార్మిక హక్కులను కాలరాస్తున్న పాలకులు.. ఎర్రజెండాలే అండా, దండా..: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఎ కూనంనేని..
మోడి.కార్పోరేట్ల కాపలాదారు.. దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు..

బూర్గంపాడు : జూన్ 23 ప్రజాజ్యోతి: : ప్రధాని నరేంద్రమోడి కార్పోరేట్లకాపలాదారునిగా మారారని, మత విద్వేషాలకు కేంద్రబింధువైన బిజేపి చేతిలో ప్రజా స్వామ్యం అపహాస్యం పాలవుతోందని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక తాళ్లగొమ్మూరు ఏఐటియూసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2వ మహాసభ కడారు వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం జరిగింది. సభా ప్రాంగణంలో ఏఐటియూసి జెండాను సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఎగురవేశారు. అనంతరం అమరులకు నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ప్రధాని మోడీకి కార్మికులంటే చులకన భావమని, అందుకే పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి వారి హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. దేశానికి స్వతంత్రం రాకమునుపే ఏఐటియూసి కార్మిక సంఘంగా ఉందని, ఆ నాటి నుండి నేటి వరకు కార్మికుల పక్షాన అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. హక్కులు సాధన కోసం కార్మిక లోకం నిప్పుకనెకలై పోరాటాలు చేయాల్సిన తరుణం మరో సారి ఆసన్నమైందన్నారు. కేంద్రంలో మూడో సారి అధికారం చేపట్టిన బిజేపి ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనులను వేలం వేసేందుకు కుట్రలు చేస్తోందని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా ఇందుకు కుట్రలు జరుగుతున్నాయని, దీనిని తిప్పికొట్టాలన్నారు.

This story is from the June 24, 2024 edition of Praja Jyothi.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the June 24, 2024 edition of Praja Jyothi.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM PRAJA JYOTHIView All
హత్య మిస్టరీని ఛేదించిన బాసర పోలీసులు
Praja Jyothi

హత్య మిస్టరీని ఛేదించిన బాసర పోలీసులు

- ముగ్గురు మైనర్ బాలురు అరెస్టు, ద్విచక్ర వాహనం, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం

time-read
2 mins  |
July 08, 2024
తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు విడుదల
Praja Jyothi

తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు విడుదల

31,382 మందిని మెయిన్స్కు ఎంపిక అభ్యర్థులకు ఆల్టి బెస్ట్: సీఎం రేవంత్ రెడ్డి

time-read
2 mins  |
July 08, 2024
ఆయుష్మాన్ భారత్ యోజన బీమా కవరేజీ పరిమితి పెంపు??
Praja Jyothi

ఆయుష్మాన్ భారత్ యోజన బీమా కవరేజీ పరిమితి పెంపు??

రూ. 10 లక్షలకు పెంచడానికి కేంద్రం కసరత్తు

time-read
1 min  |
July 08, 2024
అసూయ దహించి వేస్తుంది ! (ఆధ్యాత్మిక చింతన)
Praja Jyothi

అసూయ దహించి వేస్తుంది ! (ఆధ్యాత్మిక చింతన)

అసూయ అగ్ని వంటిది. ద్వేషమూ అంతే. ఏ కర్ర నిప్పు ఆ కర్రనే కాల్చినట్టు, ఎవరు అసూయాపరులో, వారినే అసూయాద్వేషాలు దహిస్తాయి.

time-read
1 min  |
July 08, 2024
నూతన చట్టాలపై ప్రజలలో అవగాహన పెంచడం ఎంతో అవసరం
Praja Jyothi

నూతన చట్టాలపై ప్రజలలో అవగాహన పెంచడం ఎంతో అవసరం

ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ జి.బి రెడ్డి

time-read
1 min  |
July 08, 2024
తెలంగాణా ప్రభుత్వం రేషన్ కార్డ్ కుటుంబ వివరాల సవరణలు సరిచేసుకొనుటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
Praja Jyothi

తెలంగాణా ప్రభుత్వం రేషన్ కార్డ్ కుటుంబ వివరాల సవరణలు సరిచేసుకొనుటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

తెలంగాణ ప్రజలకు అత్యవసరమైన రేషన్ కార్డులో తప్పులు సరి చేయుటకు, కొత్తగా కుటుంబంలోని, పిల్లల పేర్లు యాడ్ చేయుటకు, కొత్తగా పెళ్లి అయిన యువతులు అత్తవారింటి రేషన్ కార్డులో పేరు యాడ్ చేయుటకు తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుంది.

time-read
1 min  |
July 08, 2024
ఘనంగా విశిష్ఠ ప్రతిభ పురస్కారాలు
Praja Jyothi

ఘనంగా విశిష్ఠ ప్రతిభ పురస్కారాలు

శ్రీ శ్రీ వరకవి సిద్దప్ప జయంతి సందర్భంగా శాలివాహన విశిష్ట ప్రతిభ పురస్కారం 2024.

time-read
1 min  |
July 08, 2024
మట్టి స్నానంలో.. మహా ఆరోగ్యం
Praja Jyothi

మట్టి స్నానంలో.. మహా ఆరోగ్యం

మట్టి స్థానంలో మహా ఆరో గ్యం అని ఆచార్యులు యోగా వంశీకృష్ణ అన్నారు.

time-read
1 min  |
July 08, 2024
అక్రమంగా పశువులను తరలిస్తున్న ఐచర్ వాహనాన్ని పట్టివేత
Praja Jyothi

అక్రమంగా పశువులను తరలిస్తున్న ఐచర్ వాహనాన్ని పట్టివేత

ఆసిఫాబాద్ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా పశు వులను తరలిస్తున్న ఐచర్ వాహనాన్ని ఆదివారం వాంకిడి పోలీసులు పట్టుకున్నారు.

time-read
1 min  |
July 08, 2024
37.5 కోట్ల భారతీయ కస్టమర్ల డాటా హ్యాక్
Praja Jyothi

37.5 కోట్ల భారతీయ కస్టమర్ల డాటా హ్యాక్

డేటా ఉల్లంఘన ఆరోపణలపై దర్యాప్తు చేస్తామన్న ఎయిర్టెల్

time-read
1 min  |
July 06, 2024