ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాటం
విలువల కోసం బతికిన రామోజీరావు సిద్ధాంతానికి కట్టుబడి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు
అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం
ఎన్టీఆర్కు, రామోజీకి భారత రత్న ఇవ్వాలి : సిఎం చంద్రబాబు
అమరావతిలో రామోజీ విగ్రహం ఏర్పాటు చేయాలి : పవన్ కల్యాణ్
అమరావతి : రామోజీ గ్రూపు సంస్థలు ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు ఓ అక్షర శిఖరమని ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు ) పేర్కొన్నారు. అచంచలమైన విశ్వాసంతో ఎదిగిన వ్యక్తికి గొప్ప ఉదాహరణ రామోజీరావు అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని కోనూరులో ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రామోజీరావు ఇచ్చిన స్ఫూర్తిని ముందు తరాలకు అందించాలని సూచిం చారు. ఒకే ఒక ఎన్టీఆర్.. ఒకే ఒక రామోజీరావు ఉంటారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం పోరాటం చేసిన యోధుడు ఆయన అని కొనియాడారు. అమరావతిలో ఒక రోడ్ కు రామోజీరావు మార్గ్ పేరు పెడతాం. విశాఖపట్నంలో చిత్రనగరి ఏర్పాటు చేస్తాం. తెలుగుజాతికి ఆయన చేసిన సేవలకు గానూ తగిన గుర్తింపు రావాల న్నారు. ఎన్టీఆర్, రామోజీరావులకు భారతరత్న సాధించడం మన బాధ్యత. రామోజీరావు ప్రజల
ఆస్తి. ఆయన స్థాపించిన వ్యవస్థలను భావితరాలకు అందించాలని సూచించారు. విజయవాడలో జరిగిన రామోజీ సంస్మరణ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు.
నే మీడియాను పెట్టుకుని.. విశ్వసనీయతకు విలువనిచ్చారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
This story is from the June 28, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 28, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
అప్పుడు కెమెరా తనవైపే ఉందని కోహ్లికి తెలియదు
రిషబ్ పంత్ ఔటైనప్పుడు విరాట్ రియాక్షన్ను గమనించారా? ఆ సమయంలో కెమెరా తనవైపు ఉందని కోహ్లి అనుకోలేదు. పంత్ అలాంటి క్యాచ్ ఇచ్చిన వెంటనే స్పందించి తన మొహానికి టవల్ అడ్డు పెట్టుకున్నాడు.
పాక్ ఎన్నికలపై దర్యాపు
అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం • మానవ హక్కుల పరిరక్షణ, చట్టబద్ధ పాలనకు పిలుపు
వైసీపీ సర్కార్ డేటా ఎంట్రీ ఆపరేటర్లను వేదనకు గురిచేసింది
ఇంజినీరింగ్ విభాగాల సమీక్షలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఎయిమ్స్ నుండి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
గురువారం డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు వెల్లడి వృద్ధాప్యంతో బాధపడుతున్న బీజేపీ కురువృద్ధుడు
రామోజీ ఓ అక్షర శిఖరం
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు ఓ అక్షర శిఖరమని ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు పేర్కొన్నారు. అచంచలమైన విశ్వాసంతో ఎదిగిన వ్యక్తికి గొప్ప ఉదాహరణ రామోజీరావు అని చెప్పారు.
జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారడం అనైతిక చర్య
జగిత్యాల ఎమ్మెల్యేపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది * పార్టీ మార్పుపై రాహుల్ స్పందించాలి ఆత్మహత్యలు చేసుకుంటున్న చేనేత కార్మికులు పట్టించుకోని ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎల్ రమణ
చేతిలో రాజ్యాంగ ప్రతితో రాహుల్ ఎంపీగా ప్రమాణం
లోక్ సభకు వచ్చిన సోనియా, ప్రియాంకగాంధీ • ప్రమాణం చివరలో జైహింద్, జై సంవిధాన్ అని రాహుల్ గాంధీ నినాదాలు • వయనాడ్ స్థానానికి రాహుల్ రాజీనామాను ఆమోదించిన స్పీకర్
క్రికెటర్ హనుమ విహారికి నారా లోకేష్ అండ
విహారీ తిరిగొచ్చేయ్... నీకు మా పూర్తి సహకారం ఉంటుంది • మంత్రి నారా లోకేశ్ను కలిసిన టీమిండియా క్రికెటర్ హనుమ విహారి • లోకేశ్కు శుభాకాంక్షలు తెలిపిన విహారి • విహారితో భేటీ సంతోషం కలిగించిందన్న మంత్రి లోకేశ్ • గత ప్రభుత్వ హయాంలో అతడు రాజకీయ దౌర్జన్యానికి గురయ్యాడని వెల్లడి • విహారి తిరిగి ఆంధ్రాకు వచ్చేయాలని లోకేశ్ సూచన
క్రికెటర్ హనుమ విహారికి నారా లోకేష్ అండ
విహారీ తిరిగొచ్చేయ్... నీకు మా పూర్తి సహకారం ఉంటుంది • మంత్రి నారా లోకేశు కలిసిన టీమిండియా క్రికెటర్ హనుమ విహారి • లోకేశ్కు శుభాకాంక్షలు తెలిపిన విహారి • విహారితో భేటీ సంతోషం కలిగించిందన్న మంత్రి లోకేశ్ • గత ప్రభుత్వ హయాంలో అతడు రాజకీయ దౌర్జన్యానికి గురయ్యాడని వెల్లడి ఆ విహారి తిరిగి ఆంధ్రాకు వచ్చేయాలని లోకేశ్ సూచన
కేంద్రమంత్రి జేపీ నడ్డాతో సీఎం రేవంత్ బేటీ
• జాతీయ ఆరోగ్య మిషన్ 2023-24 మూడు.. నాలుగు త్రైమాసికాల నిధులు • రూ. 323.73 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి • కేంద్రం నుంచి రావల్సిన నిధులు రాక పోవటంతో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం