హైదరాబాద్, జూన్ 24, ప్రభాతవార్త: హైదరాబాద్ విభాగంలో సేవలందించేందుకు ఎన్ఎస్ఎస్ వాలింటర్లు చేరారు. మొదటి విడతగా 300 మంది విద్యార్థులు చేరగా దీనికి సంబం ధించిన కార్యక్రమాన్ని డిజిపి - రవి గుప్తా బషీర్ బాగ్ లోని పోలీసు కమిషనర్ సోమవారం కార్యాల యంలో ఉదయం లాంఛనంగా - ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిపి రవి గుప్తా మాట్లాడుతూ ప్రజల్లో ట్రాఫిక్ గురించి మరింత అవగాహన కలిగించేందుకు ఎన్ఎస్ఎస్ వాలింటర్ల సేవలు ఉపయోగపడతాయని అన్నారు.
This story is from the June 25, 2024 edition of Vaartha.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 25, 2024 edition of Vaartha.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
కొత్త 'మత్తు'లో నగరం
అరెస్టయిన వారిలో అధికులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులే
ఇక వడివడిగా 6 ప్రాజెక్టులు
అసంపూర్తి ప్రాజెక్టులు వీలైనంత త్వరగా వినియోగంలోకి..
కాళేశ్వరం పంపు హౌజ్లపై నేటి నుంచి ఘోష్ విచారణ
ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు ఇప్పటికే వెళ్లిన ఆదేశాలు చీఫ్ ఇంజినీర్ హరీరామ్కు ప్రత్యేక సమన్లు
ఫార్మావాటా 5%
ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ కేంద్రమంత్రి కిషన్రెడ్డి
విద్యావ్యవస్థపై ఇంత నిర్లక్ష్యమా?
సిఎం రేవంత్కు హరీష్ రావు బహిరంగ లేఖ
ఎపి, తెలంగాణ నాకు రెండు కళ్లు
ఎపిలో విజయానికి తెలంగాణ శ్రేణులు కృషి చేశాయి అన్నదమ్ములు విడిపోతే చిన్న చిన్న సమస్యలు వస్తాయ్
భారీ వర్ష్పాలతో చార్ ధామ్ యాత్ర నిలిపివేత
దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండు భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.
వయోజనుల కోసం స్పెయిన్ ప్రత్యేక యాప్
స్పెయిన్లో అశ్లీల చిత్రా వీక్షణ అధికమైనట్లు డేల్ ఉనా వుల్జా అనే స్వచ్ఛంద సంస్థ గుర్తించింది. ఈఅంశాన్ని ప్రభుత్వదృష్టికి తెచ్చింది.
నేడు అసెంబ్లీలో హేమంత్ సోరెన్ బలపరీక్ష
జార్ఖండ్ ముక్తి మోర్చా నేత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా మరోసారి పాలన పగ్గాలు చేపట్టారు.
విదేశీ పరిశోధక నౌకలపై శ్రీలంక నిషేధం ఎత్తివేత
చైనా నిఘా నౌకలపై భారత్ ఓపక్క అభ్యంతరాలను వ్యక్తంచేస్తున్నా శ్రీలంక పక్కన పెడుతోంది.